ఆంధ్రప్రదేశ్‌

రెండు డిగ్రీ కళాశాలలు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: రూసా నిధులతో నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రానికి రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయి. చిత్తూరు జిల్లా వెంకటగిరికోట మండలంలో, విశాఖ జిల్లా అరకు వ్యాలీలో బాలికల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.