ఆంధ్రప్రదేశ్‌

బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా సాగి కాశీవిశ్వనాథరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 10: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా విశాఖపట్టణానికి చెందిన సాగి కాశీవిశ్వనాథరాజును నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల క్రితం ఏర్పాటైన నూతన కార్యవర్గంలో కార్యదర్శిగా నియమితులైన మాజీ సీఎం దివంగత నేత నేదురుమల్లి జనార్ధనరెడ్డి తనయుడు రాంకుమార్‌రెడ్డి రెండు రోజులు కూడా తిరగకముందే వైకాపాలో చేరేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో కన్నా తక్షణం స్పందించి అతన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పడిన ఆ ఖాళీని విశ్వనాథరాజుతో పూరించారు.