ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన వర్షాకాల సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: రాష్ట్ర శాసన సభ, శాసన మండలి వర్షాకాల సమావేశాలు బుధవారం ముగిశాయి. ఉభయ సభలునిరవధికంగా వాయిదా పడ్డాయి. శాసనసభ మొత్తం 51.07 గంటల పాటు సమావేశమైంది. 16 బిల్లులను ఆమోదించగా, ఒక బిల్లును ఉపసంహరించుకుంది. 108 మంది ఎమ్మెల్యేలు మాట్లాడగా, 344 నిబంధన కింద ఏడు అంశాలపై సభలో చర్చ జరిగింది. 74వ నిబంధన కింద ఏడు అంశాలపై చర్చ జరగ్గా, 86 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 5 అంశాలపై లఘు చర్చ జరిగింది. రెండు తీర్మానాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.