ఆంధ్రప్రదేశ్‌

ముఖ్యమంత్రికి గవర్నర్ ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: తిత్లీ తుపాను సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరుపై గవర్నర్ ఈఎస్‌ఎల్ నర్సింహన్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి ముందుచూపు, నష్ట నివారణకు చేపట్టిన ముందస్తు చర్యల కారణంగా సహాయ, పునరావాస చర్యలు సక్రమంగా జరుగుతున్నాయని తెలిపారు. తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడంపై విచారం వ్య క్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను ముఖ్యమంత్రికి సోమవారం రాశారు.