ఆంధ్రప్రదేశ్‌

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు గడువు 31 వరకు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: భూములకు సంబంధించి సాదాబైనామాల క్రమబద్ధీకరణకు గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకూ పెంచింది. తెల్లకాగితాలపై క్రయవిక్రయాలు జరిపి రిజిస్టర్ కాని భూముల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ముందుగా నిర్ణయించిన మేరకు గడువు ఈ ఏడాది ఆగస్టు 31తో ముగిసినప్పటికీ, రైతుల విజ్ఞప్తి మేరకు పెంచుతున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్‌మోహన్ సింగ్ తెలిపారు.