ఆంధ్రప్రదేశ్‌

పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 5: ఏపీ రాష్ట్ర సివిల్ సర్వీసెస్‌కు చెందిన 9 మందిని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లోకి చేర్చడంతో వారికి పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కె మాధవీలతను తుడా కార్యదర్శిగా, జీసీ కిషోర్ కుమార్‌ను శ్రీకాకుళం డీఆర్‌డీఏ పీడీగా, ఎం గౌతమిని టీటీడీ ఉప కార్యనిర్వహణాధికారిగా, పి ప్రశాంతిని అహుడా ఉపాధ్యక్షురాలుగా, ఎం విజయ సునీతను ఏపీ వౌలిక సదుపాయాల సంస్థ ప్రత్యేక ఉప కలెక్టర్‌గా, పి అరుణ్ బాబును గూడూరు ఆర్డీవోగా, కె శ్రీనివాసులును పశ్చిమ గోదావరి డీఆర్‌డీఏ పీడీగా, బి లావణ్యవేణిని కృష్ణా జిల్లా డీఆర్వోగా, డి మార్కండేయులను ప్రకాశం జిల్లా జేసీ-2గా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.