ఆంధ్రప్రదేశ్‌

కర్నూలు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ల నియామాకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 12: ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్‌కాప్ స్పెషల్ డిప్యూటీ డైరెక్టర్ ఎం.విజయ సునీతను ఏలూరు నగర పాలక సంస్థ కమిషనర్‌గా, అనంతపురం - హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్‌పర్సన్ పి.ప్రశాంతిని కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.