ఆంధ్రప్రదేశ్‌

ప్రజలు సంతోషంగా సంక్రాంతి జరుపుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, జనవరి 13: సంక్రాంతి పండుగ అంటే రైతులు, పల్లెలు ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తాయని, కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ప్రతిపక్ష నేత వైయస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కడప జిల్లా పులివెందులలోని నివాసంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ ఆత్మీయతలు, అనుబంధాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అన్నారు. పంటలు బాగా పండి, రైతులు సుఖశాంతులతో కుటుంబసభ్యులతో పండుగ సంబరాలు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.