ఆంధ్రప్రదేశ్‌

మంటల్లో తహశీల్ కార్యాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, జనవరి 23: కర్నూలు జిల్లా బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయం మంటల్లో తగులబడింది. బుధవారం తెల్లవారుజామున విద్యుదాఘాతంతో మంటలు వ్యాపించడంతో కార్యాలయంలోని రికార్డులు, కంప్యూటర్లు, ఫర్నిచర్ తగులబడింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. సుమారు రూ.7 లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.