ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో సిటిజెన్ కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 13: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సిటిజెన్ కార్డులను అందచేయనున్నారు. ఈ కార్డులను ఉపయోగించి వివిధ సేవలను పొందేందుకు వీలు ఉంటుంది. విజయవాడలో జరగుతున్న సంతోష నగరాల సదస్సులో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు అమరావతి సిటిజెన్ పోర్టల్‌ను ప్రారంభించారు. 8 అంకెల విశిష్ట సంఖ్యతో ఈ కార్డును అందచేస్తారు. ఈ సదస్సులో రెండు అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అమరావతిలో నెలకొల్పనున్న వివిధ అంతర్జాతీయ పాఠశాలలు, ఆసుపత్రులు, మాల్స్, స్టార్ హోటళ్లు, క్రీడా కాంప్లెక్సులు, తదితర 30 భవనాలకు ఈ సదస్సులోనే శిలాఫలకాలను ఆవిష్కరించి, శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నకల కోడ్ మరికొద్ది రోజుల్లో అమల్లోకి రానున్న నేపథ్యంలో ఒకేసారి శంకుస్థాపనలు చేశారు.