ఆంధ్రప్రదేశ్‌

రేషన్ డీలర్ల కమీషన్ పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పంచదార, కందిపప్పు, రాగులు, ఉప్పు, మొక్కజొన్నకు సంబంధించి కమీషన్‌గా కిలోకు రూపాయి చెల్లిస్తోంది. కానీ బియ్యానికి మాత్రం కిలోకు 70 పైసలు చెల్లిస్తోంది. రేషన్ డీలర్ల వినతి మేరకు బియ్యానికి చెల్లించే కమీషన్‌ను రూపాయికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.