ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన చంద్రబాబు, లోకేష్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 23 March 2019
గుంటూరు, మార్చి 22: కృష్ణా-గుంటూరు జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలోని ముగ్గురోడ్డు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఓటు హక్కు వినియోగించుకోగా, 3.30 గంటల సమయంలో నారా లోకేష్ ఓటు వేశారు.