ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో వేర్వేరు ప్రమాదాల్లో పదిమంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఏపీలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో పదిమంది మృతిచెందారు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం పరాకులవాండ్లపల్లి వద్ద లారీ-మినీ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు. మరో తొమ్మిది మంది వ్యక్తులకు గాయాలయ్యాయి. అలాగే కర్నూలు జిల్లా నందవరం మండలం హాలహర్వి వద్ద ఆయిల్ ట్యాంకర్, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.