ఆంధ్రప్రదేశ్
జగన్కు స్వరూపానందేంద్ర ఆశీస్సులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 24 May 2019
విజయవాడ, మే 23: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యమైన మెజారిటీ లభించడంతో వైకాపా అధినేత జగన్కు విశాఖ శారదీపీఠానికి చెందిన స్వరూపానంద్రేంద్ర సర్వసతీ మహాస్వామి ఆశీస్సులు అందచేశారు. ఎన్నికల ఫలితాల్లో ముందంజలో ఉండటంతో స్వామివారికి గురువారం జగన్ ఫోన్ చేసి మాట్లాడారు. స్వామి వారి ఆశీస్సులతో విజయం సాధించినట్లు చెప్పారు.