ఆంధ్రప్రదేశ్‌

సీఎం జగన్‌కు శ్రీశైల మల్లన్న ఆశీస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, మే 25: సీఎం వైఎస్.జగన్మోహన్‌రెడ్డికి శ్రీశైల మల్లికార్జునస్వామి దేవస్థానం అర్చకులు స్వామివారి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అర్చకులు, ఈఓ శనివారం అందజేశారు. తాడేపల్లిగూడెంలోని జగన్ నివాసంలో శనివారం ఉదయం శ్రీశైల దేవస్థానం అర్చకులు, కార్యనిర్వహణ అధికారి శ్రీరామచంద్రమూర్తి సీఎంను కలిశారు. ఈ సందర్భంగా వేదపండితులు సీఎంకు వేదాశీర్వవచనం అందించారు. అనంతరం ఈఓ శ్రీరామచంద్రమూర్తి శ్రీస్వామి అమ్మవార్ల ప్రసాదం, శేషవస్త్రాలు, ఙ్ఞపికను సీఎంకు అందజేశారు.