ఆంధ్రప్రదేశ్‌

జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులు నియమించిన సీఎం జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 21: జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వివిధ జిల్లాలకు నియమితులైన ఇన్‌చార్జి మంత్రుల వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం- వెలంపల్లి శ్రీనివాసరావు, విజయనగరం- చెరుకువాడ శ్రీరంగనాథరాజు, విశాఖపట్నం- మోపిదేవి వెంకటరమణ, తూర్పుగోదావరి- ఆళ్ల నాని, పశ్చిమ గోదావరి- పిల్లి సుభాష్ చంద్రబోస్, కృష్ణా- కే కన్నబాబు, గుంటూరు- పేర్ని నాని, ప్రకాశం- అనిల్‌కుమార్ యాదవ్, నెల్లూరు- మేకతోటి సుచరిత, కర్నూలు- బొత్స సత్యనారాయణ, కడప- బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనంతపురం- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరుకు మేకపాటి గౌతంరెడ్డి ఇన్‌చార్జి మంత్రులుగా నియమితులయ్యారు.