ఆంధ్రప్రదేశ్‌

సీఎంను కలిసిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) పాలక మండలి చైర్మన్‌గా ఎస్వీ సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించాక తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. సీఎంకు శాలువా కప్పి స్వామివారి ప్రసాదాన్ని తినిపించారు.

చిత్రం... సీఎం జగన్‌కు శాలువా కప్పి తిరుపతి వెంకన్న ప్రసాదం తినిపిస్తున్న టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి