ఆంధ్రప్రదేశ్
పార్టీలకు అతీతంగా పథకాల అమలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 9 July 2019
గరుగుబిల్లి: పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి లబ్ధిదారుకూ సంక్షమ పథకాలు అందజేస్తామని మంత్రి, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వాణి అన్నారు. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం ఉల్లిభద్రలో సోమవారం వైఎస్ జయంతి సందర్భంగా నిర్వహించిన రైతు దినోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జలయజ్ఞం, పంటలకు గిట్టుబాటు ధర, పావలావడ్డీ రుణాలు, తదితర పథకాలతో ప్రజల హృదయాల్లో వైఎస్ చిరంజీవిగా నిలిచిపోయారన్నారు. అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా అమలు చేస్తామన్నారు.
చిత్రం...విజయనగరం జిల్లా గరుగుబిల్లిలో రైతు దినోత్సవంలో మాట్లాడుతున్న మంత్రి, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వాణి