ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మ సేవలో గవర్నర్ దంపతులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 23 July 2019
విజయవాడ(ఇంద్రకీలాద్రి), జూలై 22: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గమ్మను సోమవారం సాయంత్రం తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ సతీసమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి రాజగోపురం వద్ద గవర్నర్ దంపతులకు ఆలయ ఈవో వీ కోటేశ్వరమ్మ సూచన మేరకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఈవో కోటేశ్వరమ్మ అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, ప్రత్యేక ప్రసాదాలను అందచేశారు.