ఆంధ్రప్రదేశ్
వైభవంగా వేదసభ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 7 October 2019
విజయవాడ : శ్రీ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఏటా సంప్రదాయంగా జరిగే వేదసభ ఆదివారం రాత్రి వైభవంగా సాగింది. పెద్దసంఖ్యలో వేదపండితులు మూడు గంటల పాటు వేద పఠనం చేశారు. వేదమంత్రాలతో ఇంద్రకీలాద్రి ప్రతిధ్వనించింది. ఆలయ ఈవో ఎంవీ సురేష్బాబు వేదపండితులను ఘనంగా సత్కరించారు. టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తదితరులు హాజరయ్యారు.
*ఇంద్రకీలాద్రిపై జరిగిన వేదసభలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వేదపండితులు