ఆంధ్రప్రదేశ్‌

బర్డ్ ట్రస్టు బోర్డుకు రూ.1.08 కోట్లు విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 23: బెంగళూరులోని ‘ద యునైటెడ్ గ్లోబల్ కార్పొరేషన్’ సంస్థ బర్డ్ ట్రస్టుకు రూ. 1.08 కోట్లను విరాళంగా ఇచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు ఎం.వంశీధర్, పి.పిచ్చేశ్వరరావు, ఎం.రవీంద్రప్రసాద్ ఈ విరాళాలకు సంబంధించిన డీడీని బుధవారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి, అడిషనల్ ఈఓ ఏవీ ధర్మారెడ్డికి అన్నమయ్య భవన్‌లో అందజేశారు.

*చిత్రం... బర్డ్ ట్రస్టుకు రూ.1.08 కోట్ల డీడీని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డికి అందజేస్తున్న బెంగళూరుకు చెందిన ‘ద యునైటెడ్ గ్లోబల్ సంస్థ’ ప్రతినిధులు