ఆంధ్రప్రదేశ్‌

యువతిపై అత్యాచారం: ఇద్దరు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: పిడుగురాళ్లకు చెందిన 21 ఏళ్ల యువతిపై సోమవారం రాత్రి అత్యాచారానికి పాల్పడిన రషీద్, రహీం అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరు నిందితులతో పాటు వెంకటేశ్వర్లు, వెంకటేష్ అనే మరో ఇద్దరు కలిసి యువతిని బలవంతంగా ఆటోలో ఎక్కించి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. తాము అత్యాచారానికి పాల్పడినట్లు రషీద్,రహీం అంగీకరించారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.