ఆంధ్రప్రదేశ్‌

టిటిడికి బొలెరో వాహనం విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 4: తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆదివారం బోలెరో మాక్స్ వాహనం విరాళంగా అందింది. పాండిచ్చేరికి చెందిన దొరైరాజ్ దంపతులు రూ.5.5 లక్షల విలువైన ఈ వాహనాన్ని టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు చేతులమీదుగా అందజేశారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎదుట ఈ కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు సుచిత్ర ఎల్లా, ట్రాన్స్‌పోర్ట్ జనరల్ మేనేజర్ శేషారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.