ఆంధ్రప్రదేశ్‌

మంగళగిరిలో ఎయిమ్స్ పనులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 1: గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించ తలపెట్టిన ఎయిమ్స్ (ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్) పనులు ప్రారంభమయ్యాయి. కేంద్రప్రభుత్వం ఎయిమ్స్ నిర్మాణానికి రూ.1618 కోట్లును ప్రకటించిన విషయం విదితమే. సుమారు 196 ఎకరాల స్థలంలో ఎయిమ్స్ ఆసుపత్రి రూపుదిద్దుకోనుంది. అందులో భాగంగా తొలుత 196 ఎకరాలకు ప్రహరి గోడ నిర్మించనున్నారు. సుమారు 5 కిలోమీటర్ల మేర ప్రహరీ గోడ నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేసినట్లు కెఎంవి ప్రాజెక్టు ప్రతినిధులు తెలిపారు. అంతేకాకుండా 196 ఎకరాల చదును పనులు ప్రారంభించారు. ప్రహరీ గోడ, చదును పనులకు కలిపి రూ.8.6 కోట్ల అంచనాలతో నిర్మాణ పనులు చేపట్టినట్లు కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు.
తండ్రి శ్రీరామిరెడ్డి స్మారకార్థం అందజేస్తున్నారు.