ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ, మండలి భవనాలను పరిశీలించిన మంత్రులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 14 February 2017
విజయవాడ, ఫిబ్రవరి 13: వెలగపూడి సచివాలయంలో నిర్మించిన అసెంబ్లీ, శాసన మండలి భవనాలను రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘనాథరెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు నెలల కాలంలో అసెంబ్లీ, మండలి భవనాలను నిర్మించుకున్నామన్నారు. భవన నిర్మాణంలో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు. తక్కువ కాలంలో ఈ భవనాన్ని నిర్మించడం సిఎం పరిపాలనా దక్షతకు నిదర్శమన్నారు.
చిత్రం..శాసన సభ హాలును పరిశీలిస్తున్న మంత్రులు