ఆంధ్రప్రదేశ్
పిఎస్యూల్లో రిటైర్మెంట్ వయసు పెంచరా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 8 March 2017
హైదరాబాద్, మార్చి 7: ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచే విషయమై నాలుగు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్ హైకోర్టు మంగళవారం ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ యు దుర్గా ప్రసాదరావుతో కూడిన ధర్మాసనం ఉద్యోగ సంఘాలు దాఖలుచేసిన పిటిషన్ను విచారించింది. పదవీ విరమణ వయసు పెంపుదలపై రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది.
సివిల్ సప్లైయిస్ కార్పోరేషన్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పోరేషనన్, ఇతర సంఘాల వారు ఈ పిటిషన్లను దాఖలు చేశారు.