ఆంధ్రప్రదేశ్‌

ముగ్గురు ఐఎఎస్‌లకు అదనపు బాధ్యతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 20: ముగ్గురు ఐఎఎస్‌లకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ చంద్రశేఖర్‌ను విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. విశాఖ మున్సిపల్ కమిషనర్ హరినారాయణ్‌కు వుడా వీసీగా, తుడా సెక్రటరీ మాధవీలతకు తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.