ఆంధ్రప్రదేశ్‌

వైకాపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి దేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం నాడిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజేశ్వరి చేరికతో తూర్పుగోదావరి జిల్లాల్లో పార్టీకి మరింత బలం పెరుగుతుందని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.