తెలంగాణ

ఎస్‌ఐ రాత పరీక్ష ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: ఎస్‌సిటి సబ్ ఇనె్స్పక్టర్స్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాలకు సోమవారం జరిగిన (పిటిఓ, మెన్) రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నగరంలో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాల్లో 1497 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ పరీక్షకు 2364 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేశామని, వీరిలో 1497 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని పూర్ణచంద్ర రావు తెలిపారు. మొత్తం 63.32 శాతం అభ్యర్థులు పరీక్ష రాశారని ఆయన పేర్కొన్నారు.