ఆంధ్రప్రదేశ్‌

వడదెబ్బకు ఐదుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, కడప జిల్లాల్లో సోమవారం వడదెబ్బకు ఐదుగురు మృతిచెందారు. కడప జిల్లా నందలూరులో కత్తికట్టు జయరామ్ (43), రైల్వేకోడూరు మండలం బయనపల్లెకు చెందిన కె సుబ్బరాయుడు (65), అనంతపురం జిల్లా పెదపప్పూరు మండలం తబ్జుల గ్రామానికి చెందిన నాగిరెడ్డి (70), ఓబులదేవరచెరువు మండలం తంగేడుకుంట గ్రామానికి చెందిన షేక్‌హుస్సేన్ (11), గోరంట్లకు చెందిన వెంకటేశు (55) వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు.