ఆంధ్రప్రదేశ్‌

విజయవాడకు తరలిరానున్న ఎపిపిఎస్‌సి కార్యాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 22: హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్‌సి) కార్యాలయాన్ని విజయవాడకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇందుకోసం నగరంలోని ఎంజి రోడ్డులో కొత్తగా నిర్మించిన ఆర్ అండ్ బి భవనంలో 45 వేల చదరపు అడుగుల స్థలాన్ని రెండేళ్ల లీజ్‌కు తీసుకుంది. ఇందులో ఎపిపిఎస్‌సి కార్యాలయం ఏర్పాటు చేస్తారు.