ఆంధ్రప్రదేశ్‌

డిసెంబర్ 16 నుంచి విశాఖలో టెక్ కాన్ఫరెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 18: ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం, యునెస్కో సం యుక్తంగా ఈ ఏడాది డిసెంబర్ 16 నుంచి మూడు రోజుల పాటు టెక్ కాన్ఫరెన్స్ - 2017 నిర్వహించనుంది. సదస్సుకు యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆండ్రి అజోలే హాజరుకానున్నట్టు కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఉదయలక్ష్మి వెల్లడించారు. 55 దేశాల నుంచి 1000 మంది ప్రతినిధులు, 15 దేశాల నుంచి మంత్రులు, అధికా ర ప్రతినిధులు, ఐదు సాఫ్ట్‌వేర్ కం పెనీల ప్రతినిధులు, 15 స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నట్టు యునెస్కో ప్రతినిధి తెలిపారు.