ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రుల ఇబ్బందులకు సోనియానే కారణం: జెసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుందుర్పి, జూన్ 12 : ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఇబ్బందులకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియగాంధీనే కారణమని అనంతపురం పార్లమెంట్ సభ్యులు జెసి దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఉచితం అనే మాటను పక్కన వుంచి ప్రజలందరికీ బతుకుతెరువు కోసం వనరులు ఏర్పాటు చేయాలన్నారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో అంగన్‌వాడీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపి జెసి దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.