ఆంధ్రప్రదేశ్‌

ఎయులో నియామకాలపై లోకాయుక్తకు ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 13: ఎయులో 600 మంది బోధనేతర సిబ్బంది నియామకాలపై లోకాయుక్తకు ఆ వర్సిటీకి చెందిన రీసెర్చి స్కాలర్ ఎ.మహేష్ ఫిర్యాదు చేశారు. నిబంధనలు పక్కనపెట్టి, రోస్టర్‌ను పాటించకుండా మాజీ వీసీ జి.ఎస్.ఎన్.రాజు నియామకాలు చేపట్టారన్నారు. ఇంత భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టే సమయంలో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేని, దీని వల్ల వర్సిటీపై ఏటా 5 కోట్ల రూపాయల వరకూ భారం పడుతోందని తెలిపారు.