ఆంధ్రప్రదేశ్‌

సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో 50 సీట్లు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను వంద నుంచి 150కి అలాగే ఎంఎస్ జనరల్ సర్జరీ కోర్సులో అదనంగా నాలుగు పీజీ సీట్లను పెంచుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీట్ల పెంపు పట్ల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.శశాంక్ ఓ ప్రకటనలో ఎంసీఐకి, అందుకు కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.