ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికి ఐదుగురు ఐపీఎస్‌ల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: సివిల్ సర్వీస్ పరీక్ష 2016కు సంబంధించి ఐపీఎస్‌కు ఎంపికైన వారిలో ఐదుగురిని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. బిందుమాధవ్ గరికిపాటి, నితికా పంత్, తుహిన్ సిన్హా, జగదీష్.పి, జి.కృష్ణకాంత్‌లను ఏపీ క్యాడర్‌కు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.