రాష్ట్రీయం

ఏపీలో ధర్మయుద్ధం: ఎమ్మెల్సీ సోము వీర్రాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ధర్మయుద్ధం జరుగుతుంది. హోదాతో ఒరిగేదేం లేదని, మనమే ఎక్కువ సాధించామని, ఏ రాష్ట్రానికైనా ఎక్కువ వచ్చాయా అని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఆ మాటలు ఏమయ్యాయని బీజేపీ ఎమ్మెల్సీ, సీనియర్‌ నేత సోము వీర్రాజు అన్నారు. ఒక్కసారిగా ఇప్పుడు చంద్రబాబు వైఖరిలో ఎందుకింత మార్పు వచ్చింది. హెదా ఇచ్చిన రాష్ట్రాల్లో అభివృద్ధి లేదని స్వయంగా చంద్రబాబే చెప్పారు. ఈ విషయాలు అన్ని కూడా అసెంబ్లీలో, బయటా మాట్లాడారు' అని పలు విషయాలను ఆధారాలతో సహా సోము వీర్రాజు మీడియా ముందు పెట్టారు.