ఆంధ్రప్రదేశ్
మునిపల్లె మృతికి చంద్రబాబు సంతాపం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 26 February 2018
విజయవాడ, ఫిబ్రవరి 25: ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత మునిపల్లె రాజు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. గొప్ప రచనలతో సాహితీ ప్రపంచంలో తనదైన ముద్రవేసి సాహిత్యాభిమానుల ప్రశంసలు పొందారంటూ నివాళి అర్పించారు. ఆయన మృతి సాహితీ రంగానికి తీరని లోటన్నారు. సీనియర్ పాత్రికేయుడు గుత్తికొండ రమేష్బాబు మృతి పట్ల కూడా ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు.