ఆంధ్రప్రదేశ్
10న జాతీయ రహదారుల దిగ్భంధం: రఘువీరా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 8 September 2016
విజయవాడ : ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఈనెల 10న జాతీయ రహదారులను దిగ్భంధిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి గురువారం తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కేంద్రంలోని బీజేపీకి మద్దతిస్తూ కూడా ప్రత్యేక హోదాపై నిలదీయకపోవడం శోచనీయమన్నారు. ప్రత్యేక హోదా కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటే కేంద్ర మాత్రం ఎపి ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు.