ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తెలంగాణలో చేపడుతున్న కొన్ని సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని ఎపి సర్కారు నిర్ణయించింది. ఈమేరకు సోమవారం ఇక్కడ సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీర్మానించారు. ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కేంద్రం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఎపి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేయాలని కూడా నిర్ణయించారని సమాచారం.