అంతర్జాతీయం

10 మంది ఉగ్రవాదులు ఖతం : భారత ఆర్మీ గుళ్ల వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూరీ : 18 మంది సైనికులను కోల్పోయి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత సైనికులు 10 మంది పాక్ము ష్కురులను మట్టుబెట్టారు. యూరీ సెక్టార్‌లోని లచిపొరాలో పాక్ మంగళవారం మధ్యాహ్నం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. భారత శిబిరాలపై గుళ్లవర్షం కురిపించింది. దీంతో స్పందించిన భారత ఆర్మీ పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. మరికొందరు ముష్కరులు తిరిగి పాక్‌లోకి పరుగులంకించుకున్నారు. కాల్పుల మాటున ఉగ్రవాదులను భారత భూభాగంలోకి పంపించాలనుకున్న పాక్ ఆటలను భారత దళాలు సాగనివ్వలేదు.