జాతీయ వార్తలు

ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: కుప్వారా జిల్లాలో పాకిస్థాన్ స్థావరాలపై ఆర్మీ అధికారులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు చనిపోయారు. ఈ ప్రాంతంలో పాక్ సోమవారం కాల్పులు జరిపింది. దీంతో ఆర్మీ దళాలు ఎదురుకాల్పులు నిర్వహించగా ఇద్దరు జవాన్లు మృతిచెందారు.