జాతీయ వార్తలు

సమన్వయంతోనే పఠాన్‌కోట్ ఆపరేషన్ : ఆర్మీ చీఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : పఠాన్‌కోట్ ఆపరేషన్‌లో భద్రతా దళాల మధ్య సమన్వయం లోపించలేదని ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సుహాగ్ అన్నారు. దళాల మధ్య సంపూర్ణ సమన్వయంతోనే పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులను తుద ముట్టించామన్నారు. ఆపరేషన్ మూడు రోజులు కొనసాగించడంపై వస్తున్న ఆరోపణలకు ఆయన సమాధానం ఇచ్చారు. జవాన్ల భద్రతకు సంబంధించి పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నామన్నారు.