ఆంధ్రప్రదేశ్‌

చిత్తూరు జిల్లాలో వైకాపా, వామపక్ష నేతల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: వామపక్ష పార్టీలు, వైకాపా చేపట్టిన బంద్‌ చిత్తూరు జిల్లాలో శనివారం పాక్షికంగా సాగుతోంది. తిరుపతిలో వైకాపా నేత భూమన కరుణాకర్‌రెడ్డిని అరెస్టు చేసి తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టుకు నిరసనగా పోలీస్‌ స్టేషన్‌ ఎదుట వైకాపా కార్యకర్తలు ధర్నా చేపట్టారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే జిల్లా వ్యాప్తంగా వైకాపా, వామపక్ష పార్టీలకు చెందిన 54 మందిని అదుపులోకి తీసుకున్నారు.