జాతీయ వార్తలు

జైట్లీకి ప్రధాని మోదీ అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : డీడీసీఏ వివాదంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ప్రధాని మోదీ అండగా నిలిచారు. ఢిల్లీ క్రికెట్ సంఘంలో అవినీతికి పాల్పడ్డారంటూ జైట్లీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపణలు చేసిన అంశంపై ప్రధాని మోదీ ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రస్తావించారు. డీడీసీఏ వివాదం నుంచి జైట్లీ బయటపడుతారని మోదీ అన్నారు. డీడీసీఏలో జైట్లీ ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని మోదీ అన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు ఆప్ ఆరోపణలు చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.