ఆంధ్రప్రదేశ్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరంభమయ్యాయి. మొదటి రోజు జరిగిన చర్చలో విద్యుత్ ఒప్పందాలపై చర్చ జరిగింది. సభలో వైకాపా ఎమ్మెల్యే ఆనం నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రశ్నోత్తరాల సమయంలో ఎలా మాట్లాడతారు అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. టీడీపీ కొత్త సంప్రదాయానికి తెర తీసిందని విమర్శించారు. ప్రశ్నోత్తర సమయంలో నిరసన తెలిపే సంప్రదాయం లేదని, విద్యుత్‌పై టీడీపీ వాదన సరైంది కాదని అన్నారు. కాగా ఈ సందర్భంగా ఆనం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలకు సభలో సభ్యులు నవ్వుకున్నారు.