తెలంగాణ

ఎటిఎంలో నగదు చోరీకి విఫలయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కూకట్‌పల్లి ప్రగతినగర్‌లోని కెనరాబ్యాంకు ఎటిఎంలో నగదును చోరీ చేసేందుకు మంగళవారం అర్ధరాత్రి దొంగలు విఫలయత్నం చేశారు. ఎటిఎంను ధ్వంసం చేసినా నగదు లభించకపోవడంతో దొంగలు వెనుదిరిగారు. చోరీకి యత్నించిన వారికోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు.