తెలంగాణ
కోర్టు ప్రాంగణంలో భార్యపై భర్త దాడి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 11 April 2016
హైదరాబాద్: కేసు విచారణ సందర్భంగా కోర్టుకు వచ్చిన భార్యపై దాడిచేసిన భర్త ఆమె గొంతు కోసిన ఘటన రాజేంద్రనగర్ కోర్టు ప్రాంగణంలో సోమవారం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త నాగేందర్పై భార్య సౌజన్య గతంలో కేసు పెట్టింది. కేసు విచారణకు హాజరైన సందర్భంగా సౌజన్యపై నాగేందర్ దాడి చేసి ఆమె గొంతు కోశాడు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన నాగేందర్ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.