జాతీయ వార్తలు

మాతృదేశాన్ని గౌరవించాల్సిందే: రామ్‌దేవ్ బాబా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్: ఈ దేశంలో పుట్టిన వారంతా మాతృదేశమైనందున భారత్‌ను గౌరవించాల్సిందేనని యోగా గురువు రామ్‌దేవ్ బాబా అన్నారు. ‘భారత్‌మాతాకి జై’ అనడానికి ఇష్టపడడం లేదని ఇటీవల కొందరు బహిరంగంగా చెబుతున్నారని ఆయన ప్రస్తావిస్తూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతమాతను గౌరవించని వారి తలలను నరికి చంపివేసి వాడినని, అయితే ‘భారత్ మాతాకి జై’ అని రాజ్యాంగంలో ఎక్కడా రాయనందున తాను ఆ పని చేయలేకపోతున్నట్లు బాబా అన్నారు.