కృష్ణ
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు రాక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 December 2015
నూజివీడు, డిసెంబర్ 22: ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం నూజివీడులో పర్యటిస్తున్నారు. ఆర్జేయుకెటి నూజివీడు క్యాంపస్ లో జరిగే స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా విద్యార్థులకు డిగ్రీ పట్టాలను, బంగారు పతకాలను పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక హెలీకాప్టర్లో నూజివీడు లోని ట్రిపుల్ ఐటీకి చేరుకుంటారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన విద్యావైజ్ఞానిక ప్రదర్శనను సిఎం చంద్రబాబు తిలకిస్తారు. అనంతరం స్నాతకోత్సవంలో పాల్గొంటారు.